tag:blogger.com,1999:blog-280520459726971533.post3625030828451278154..comments2023-07-05T19:04:41.287+05:30Comments on పర్ణశాల: బోర్డు పరీక్ష..హుష్ కాకి!Kathi Mahesh Kumarhttp://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-280520459726971533.post-10290583872934382442009-07-01T23:24:07.113+05:302009-07-01T23:24:07.113+05:30This comment has been removed by the author.Vinay Chakravarthi.Goginenihttps://www.blogger.com/profile/18212956659674114357noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-45590979030333738672009-06-29T15:27:14.201+05:302009-06-29T15:27:14.201+05:30@గోగినేని వినయ్ చక్రవర్తి: మీరు సూచించిన మార్పులన్...@గోగినేని వినయ్ చక్రవర్తి: మీరు సూచించిన మార్పులన్నీ ఈ విధానంలో ఉన్నాయి. అయినా 35 మార్కులు రాగానే "పాస్" అని డిసైడ్ చెయ్యడంలోని ఔచిత్యం ఒకసారి గ్రహించండి. అదేమైనా మినిమమ్ స్టాండర్డా! మినిమమ్ లర్నింగ్ కు చిహ్నమా!<br /><br />పదవతరగతి వరకూ నిర్భంధ విద్య అనేది అన్ని సబ్జెక్టుల్లో కనీస పరిజ్ఞానం వస్తుందని.చదవడం ముఖ్యమేగానీ అదే జీవితాన్ని నిర్ణయించే పరీక్షకాకూడదని మాత్రమే ఈ నిర్ణయం.<br /><br />పబ్లిక్ పరీక్ష లేకపోయినా పాస్ ఫెయిల్ నిర్ణయిస్తారు. కనీ ఫెయిలైన సబ్జెక్టుల్లో +1,+2 చేసే అవకాశం ఉండదు. అంతే తేడా. ఇందులో వెసులుబాటు ఉందే తప్ప "నేర్చుకోకండి" అనే మెసేజ్ లేదు.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-49323525129372158992009-06-29T11:17:27.813+05:302009-06-29T11:17:27.813+05:30This comment has been removed by the author.Vinay Chakravarthi.Goginenihttps://www.blogger.com/profile/18212956659674114357noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-34220344512076229562009-06-29T09:05:11.627+05:302009-06-29T09:05:11.627+05:30@అనామకుడు: మీ వ్యాఖ్య ఉద్దేశం అర్థం కాకుండా ఉంది. ...@అనామకుడు: మీ వ్యాఖ్య ఉద్దేశం అర్థం కాకుండా ఉంది. పదోతరగతిలో పబ్లిక్ పరీక్ష తీసెయ్యడానికీ "అక్షరాస్యులను తిరిగి నిరక్షరాస్యులుగా మార్చడానికీ" సంబంధం ఏమిటో అస్సలు తెలియట్లేదు. మళ్ళీ దీనికీ ప్రజల తెలివితేటలకీ పొంతనలేని పొంతన కల్పించి మీరు చెప్పదలుచుకున్నదేమిటో అస్సలు అర్థం కావటం లేదు.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-89832571601565500272009-06-27T13:59:29.703+05:302009-06-27T13:59:29.703+05:30అక్షరాస్యులను తిరిగి నిరక్షరాస్యులుగా మార్చడానిక...అక్షరాస్యులను తిరిగి నిరక్షరాస్యులుగా మార్చడానికే ఉపయోగిస్తాయి ఇవ్వన్ని.<br /><br />ప్రజలు ఎంత తెలివిలేని మూర్ఖ్హులైతే ప్రబుత్వాలకంత ఉపయోగం.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-50045052441862471192009-06-27T05:58:08.565+05:302009-06-27T05:58:08.565+05:30@వరుణుడు: పదవతరగతి వరకూ చదువు జ్ఞానం ఎలా సంపాదించు...@వరుణుడు: పదవతరగతి వరకూ చదువు జ్ఞానం ఎలా సంపాదించుకోవాలో చెప్పడానికి మార్గం మాత్రమే. ఆ process ఆనందకరంగానే ఉండాలి.లేకపోతే విధ్యార్థికి చదువంటే "బలవంతం" అవుతుందేతప్ప "ఇష్టం" కలగదు. "మనలాంటి దేశాలకు, ఒక విద్యార్థికి చదువు బ్రతుకు తెరువు చూపే ఒక ప్రధాన సాధనం." అనే మాటతో విభేధించకతప్పదు. ముఖ్యంగా ప్రస్తుతం చర్చిస్తున్న context లో. పదవతరగతి చదువుతో ఎవరూ ప్రొఫెషనల్స్ అయిపోవడం లేదు. వేరే పనులు చేసుకోవడానికి తగ్గ వృత్తినైపుణ్యాల్ని ఎవరూ పొందడం లేదు. <br /><br />ప్రాధమిక విద్య reading, writing,comprehension నేర్పిస్తే,పాఠశాల విద్య arithmetic,language proficiency,basic scientific inquiry, social skills నేర్పించాలి. కానీ మనం learning objectives కన్నా విషయపరిజ్ఞానం మీద దృష్టిపెట్టి పదోతరగతి అనే పరీక్షతో విద్యార్థి భవిష్యత్తును నిర్ణయించేస్తున్నాము.అది తప్పు అన్నదే ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయానికి కారణం.<br /><br />"ఎందులో ఆసక్తి ఉందో అది ఎన్నుకోవడానికి పదో తరగతి ఆటంకం కాదు." ఖచ్చితంగా ఆటంకమే. బోర్డుపరీక్ష ఉండటం వలన పదోతరగతి పాస్ అవ్వందే 11th,12th వెళ్ళటానికి వీలవ్వదు. ఇలా ఫిల్టర్ చేసి వేరే సబ్జెక్టుల్లో అత్యుత్తమంగా రాణించే అవకాశం ఉన్న చాలా మందిని ముందుకెళ్ళకుండా ఆపెయ్యడం సమాజానికి శ్రేయస్కరం కాదు. పదోతరగతి మ్యాథ్స్ లో ఫెయిలైన విద్యార్థి సైకాలజీలోనో,సోషియల్ సైన్సులోనూ,లిటరేచర్లోనో excel అయ్యేఅవకాశం లేకుండా చెయ్యడం అన్యాయం.<br /><br />"పోరాట స్ఫూర్తి"; ఎక్కడ లేదు పోరాటం? ఎప్పుడు అంతమవుతుంది ఈ పోరాటం? ప్రతిమెట్టూ పోరాటమే. ఇప్పుడుకూడా పదోతరగతికి పరీక్షపెడతారు. మార్కులో గ్రేడులో ఇస్తారు. కేవలం జీవితాల్ని నిర్ణయించరు అంతే. వచ్చిన మార్కుల/గ్రేడుల ఆధారంగా 11th,12th వెళతారు.తమకు చేతనైన,తాము ఇష్టపడి జీవితాన్ని గడపగలిగిన చదువుని ఎంచుకుంటారు.<br /><br />@చంద్రమోహన్: నేనూ నవోదయా విద్యాలయ విద్యార్థినండీ. Continual Evaluation లోని సౌలభ్యాన్ని గ్రహించినవాడినే. I completely agree with that system. పాఠశాల రంగంలో సంస్కరణలు ఇప్పుడే మొదలయ్యాయి. చూద్ధాం ఎలా ఉంటుందో.<br /><br />@బొల్లోజుబాబా: మొడాలిటీస్ చాలా వరకూ ఫ్రేమ్ చేసేశారండి. మొదటగా CBSE స్కూళ్ళలోనే ప్రవేశపెడుతున్నారు గనక పెద్ద కష్టం కాదు.<br /><br />ఉదాహరణకు CBSEలో ఇంతకు ముందే ఒక పరీక్ష(సబ్జెక్ట్) పోయినా పాసే. 11th,12th కు వెళ్ళినప్పుడు ఆ పోయిన సబ్జెక్ట్ తీసుకోవడం కుదరదు. ముఖ్యంగా సైన్సెస్ తీసుకోవాలంటే సైన్సులో 50-55 మార్కులు ఖచ్చితంగా వచ్చుండాలి. ఇలా చాలా పద్ధతులున్నాయి. <br /><br />@రేరాజు: యశ్ పాల్ గారు indirect గా నా టీచర్ లెండి.నేను టీచర్ ఎడ్యుకేషన్ చదివింది ఆయన methodology ఉన్న కాలేజిలో. కాబట్టి If I am sounding like him,that need not be shocking.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-73588999262421363712009-06-26T22:18:35.963+05:302009-06-26T22:18:35.963+05:30మహేష్ కత్తి మీరు ఇలా అన్నారు.
==================...మహేష్ కత్తి మీరు ఇలా అన్నారు. <br />=================================<br /><br /> కేంద్రప్రభుత్వం ప్రకారం పాఠశాల విద్య ఆరోతరగతి నుంచీ పన్నెండో తరగతి వరకూ. అంటే ఒకే స్కూల్లో అన్నమాట. అలాంటప్పుడు పదోతరగతిని ఒక మధ్యమెట్టుగా ఎందుకుచూడాలి? ఆరోతరగతి నుంచీ అదేస్కూల్లో చదువుతున్న విద్యార్థి శక్తిసామర్ధ్యాలు టీచర్లకు తెలుసు.దాన్నిబట్టి తనకు కోర్సులు రెకమండ్ చేసే సౌలభ్యం ఉంది. బలవంతంగా పిల్లల్ని ఇంజనీరూ డాక్టరూ చేసేద్ధామని ఎమ్.పీ.సీలూ బై.పీ.సీలూ చేయించాల్సిన ఉత్సాహం మన ఆంధ్రాలో కొంచెం ఎక్కువ. బహుశా అందుకని మీకు ఈ ప్రతిపాదన కొంచెం చిత్రంగా ఉన్నా జ్ఞానం కోసం,పిల్లవాడి ఆనందం కోసం చదువు అనే ఆలోచన నేపధ్యంలో ఈ ప్రతిపాదన సరైనదే.పదోతరగతి మార్కులతో సంబంధం లేకుండా విద్యార్థి తను చెయ్యగలిగింది, తనకు ఇష్టమైంది 11th,12th లో చెయ్యొచ్చు. అంతకన్నా pleasurable experience మరొకటుంటుందని నేననుకోను<br />=================================<br />భారత దేశం లో చదువు కేవలం విద్యార్థుల సౌలభ్యం, వాళ్ళకు మానసికానందం ఇచ్చే ఒక వ్యాపకం కాదేమో అని నా అభిప్రాయం. అమెరికా లాంటి దేశాల్లో జనాభా తక్కువ, అవకాశాలు ఎక్కువ కాబట్టి అలాంటి విద్యా విధానం వాళ్ళకు సౌలభ్యం గా ఉంటుంది. కానీ మనలాంటి దేశాలకు, ఒక విద్యార్థికి చదువు బ్రతుకు తెరువు చూపే ఒక ప్రధాన సాధనం. ఇది కరెక్టా కాదా అనేది మరో చర్చనీయాంశం. <br /><br />ఇక పోతే 6 నుండి 12 వరకూ ఒకటే స్కూల్ అనే లాజిక్ బాగానే ఉన్నా, ఒక మధ్య మెట్టు ఉండటం అనేది చాలా అవసరం ! దీని వల్ల నష్టం కన్నా లాభాలే ఎక్కువ. ఎలా అంటారా.. ? ఆ మధ్య మెట్టు అనేది విద్యార్థి జీవితం లో తొలి మెట్టు ! అక్కడ జరిగే లోటు పాట్లను అతను భవిష్యత్తు లో సరిదిద్దుకోవచ్చు.. అలా దిద్దుకొన్న వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువ. ఒక పోరాట స్ఫూర్తి ఏర్పడటానికి ఆ పదో తరర్గతి మధ్య మెట్టు దోహదం చేస్తుంది. ఇక మీరు చెప్పినట్టు, ఎందులో ఆసక్తి ఉందో అది ఎన్నుకోవడానికి పదో తరగతి ఆటంకం కాదు. తనకు ఆసక్తి ఉన్న పాఠ్యాంశాల్ని తను ఎన్నుకొనే అవకాశం ఎలాగూ 11 నుండే విద్యార్థి కి కలుగుతున్నపుడు, ఆసక్తి లేని పాఠ్యాంశాల్ని మరో రెండు సంవత్సరాలు మోయాల్సిన అవసరం లేని ప్రస్తుత విద్యా విధానం సరైనదే అని నా అభిప్రాయం. 12 వరకూ ఒకటే స్కూల్ అనుకోంటే.. ఆ విద్యార్థి కి 10 తరగతి లో వచ్చిన సమస్య, 12 లొ మరింత జటిలమవుతుందే కానీ, తీరదు. ఎందుకంటే.. మరో రెండేళ్ళు ఆ విద్యార్థి అనవసర భారాన్ని మోయాలి కాబట్టి.. !<br /><br />ఏమంటారు?Varunuduhttps://www.blogger.com/profile/08639721327805969464noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-29873345923899946692009-06-26T22:05:37.556+05:302009-06-26T22:05:37.556+05:30పదవ తరగతి పరీక్షలు తీసెయ్యడం ఒక మంచి పరిణామం! కేంద...పదవ తరగతి పరీక్షలు తీసెయ్యడం ఒక మంచి పరిణామం! కేంద్రీయ విద్యాలయాల్లో పదవ తరగతి వరకూ Continual Evaluation ఇప్పటికే అమలులో ఉంది. సంవత్సరమంతా పాఠాలు చెప్పిన టీచర్లకంటే, పది ప్రశ్నలిచ్చేసి వాటి ఆధారంగా ఎవాల్యుయేషన్ చేసే వారికి పిల్లల గురించి సరియైన అంచనా ఉంటుందన్న ప్రమాదకరమైన నమ్మకం పునాదిపై ఏర్పడినవి ఈ పబ్లిక్ పరీక్షలు. <br /><br />ఇంతటితో ఐపోలేదు. ఇప్పుడున్న CBSE, ISCE, Anglo Indian Board, ఇంకా సవాలక్ష బోర్డులను రద్దు చేసి ఒక్క బోర్డుకిందికి దేశాన్నంతటినీ తేవడం అంత సులభమైన పని కాదు.చంద్ర మోహన్https://www.blogger.com/profile/16802079377041390257noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-20154338745962630792009-06-26T22:02:22.532+05:302009-06-26T22:02:22.532+05:30it is a welcoming concept.
the modalities are stil...it is a welcoming concept.<br />the modalities are still to be framed. <br />let us wait and see.Bolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-69599942141962564112009-06-26T21:52:58.828+05:302009-06-26T21:52:58.828+05:30150 పేజీల ఆ "చట్రాన్ని" చదివే ఓపిక లేక.....150 పేజీల ఆ "చట్రాన్ని" చదివే ఓపిక లేక...చదవలేకపోయామండి...ఇప్పుడేదో కాస్త అర్ధం అయ్యింది . రేపు మళ్ళీ చూస్తాను.<br /><br />ఆ యశ్ పాల్ గారి ముందుమాట - తెలుగులో - చదువుతుంటే, అచ్చు మీ రాతలానే అనిపించింది. నా భ్రమా? నిజమేనా!?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-40209504118136551582009-06-26T19:15:37.343+05:302009-06-26T19:15:37.343+05:30@వినయ్ చక్రవర్తి: నేను లంకెలో ఇచ్చిన National Curr...@వినయ్ చక్రవర్తి: నేను లంకెలో ఇచ్చిన National Curriculum Framework 2005 చదివితే ఇన్ని ప్రశ్నలు వచ్చుండేవి కావేమో!<br /><br />ఇక్కడ పరీక్షలు తీసెయ్యటం లేదు. ఈ పరీక్షలకు "జీవితంలో ఉన్న ప్రాధాన్యతను" తగ్గిస్తున్నారు. అంతే! Evaluation would still take place. But student's lives are not going to be decided by this exam.<br /><br />పదవతరగతిలో ఏదో ఒక సబ్జెక్ట్ ఫెయిలవ్వడం వలన పూర్తిగా పైచదువులకు దూరమౌతున్న వారి సంఖ్య విపరీతంగా (కొన్ని లక్షల్లో) ఉంది. మిగతా సబ్జెక్టుల్లో ప్రావీణ్యం ఉండీ, పైచదువులు చదవగలిగే సత్తాఉండీ, కేవలం ఒక పరీక్షవలన అదీ బహుశా జీవితంలో ఎప్పుడూ మళ్ళీ చదవనక్కరలేని సబ్జెక్టువలన జీవితాల్ని చదువుకు దూరం చెయ్యడం అర్థరహితం. ఉదాహరణకు మ్యాధ్స్ లో పెయిలైన విధ్యార్థి 11th 12th లో వొకేషనల్ (టైపు షార్టుహ్యండు వగైరా)కోర్సులు చెయ్యాలన్నా కుదరదు. ఎంత అన్యాయమైన పరిస్థితి!<br /><br />రెండు. కేంద్రప్రభుత్వం ప్రకారం పాఠశాల విద్య ఆరోతరగతి నుంచీ పన్నెండో తరగతి వరకూ. అంటే ఒకే స్కూల్లో అన్నమాట. అలాంటప్పుడు పదోతరగతిని ఒక మధ్యమెట్టుగా ఎందుకుచూడాలి? ఆరోతరగతి నుంచీ అదేస్కూల్లో చదువుతున్న విద్యార్థి శక్తిసామర్ధ్యాలు టీచర్లకు తెలుసు.దాన్నిబట్టి తనకు కోర్సులు రెకమండ్ చేసే సౌలభ్యం ఉంది. బలవంతంగా పిల్లల్ని ఇంజనీరూ డాక్టరూ చేసేద్ధామని ఎమ్.పీ.సీలూ బై.పీ.సీలూ చేయించాల్సిన ఉత్సాహం మన ఆంధ్రాలో కొంచెం ఎక్కువ. బహుశా అందుకని మీకు ఈ ప్రతిపాదన కొంచెం చిత్రంగా ఉన్నా జ్ఞానం కోసం,పిల్లవాడి ఆనందం కోసం చదువు అనే ఆలోచన నేపధ్యంలో ఈ ప్రతిపాదన సరైనదే.పదోతరగతి మార్కులతో సంబంధం లేకుండా విద్యార్థి తను చెయ్యగలిగింది, తనకు ఇష్టమైంది 11th,12th లో చెయ్యొచ్చు. అంతకన్నా pleasurable experience మరొకటుంటుందని నేననుకోను. ఒకసారి ఇలా తనదైన పట్టాలు విద్యార్థిపట్టాడంటే జీవితమొక సూపర్ ఎక్స్ప్రెస్సే...<br /><br />ఈ పరీక్ష ఒకటి తియ్యగానే విద్యావ్యవస్థ ప్రక్షాళన జరిగిపోయినట్లు నేనెక్కడన్నా చెప్పానా? "NCSE-2005 లోంచీ వచ్చిన మొదటి రెకమండేషన్ ఇది." అని చెప్పానే. పైగా "ఈ సంస్కరణలు ఎప్పుడు మొదలవుతాయో...ఎప్పుడు మన విద్యావ్యవస్థ బాగుపడుతుందో!" అని ఒక నిట్టూర్పుకూడా విడిచాను.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-85102429153173474602009-06-26T16:50:44.624+05:302009-06-26T16:50:44.624+05:30exams teeseste emi vastundio koncham cheppandi.......exams teeseste emi vastundio koncham cheppandi.....plz naaku telusukovaalani vundi.......<br /><br />education baagupadutundi annaru elano koncham cheppagalara..........<br /><br />asalu exams teesetse ela education system ni prakshalaana chesinatlo naaku artham kaadu............<br /><br /><br />boss vaallu chepparu veellu chepparu ani kaadu meeku em anipinchindio cheppandi........Vinay Chakravarthi.Goginenihttps://www.blogger.com/profile/18212956659674114357noreply@blogger.com