tag:blogger.com,1999:blog-280520459726971533.post5643313728708110589..comments2023-07-05T19:04:41.287+05:30Comments on పర్ణశాల: టాయ్ లెట్ కెళ్దాం రా!Kathi Mahesh Kumarhttp://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-280520459726971533.post-59646241429710908132010-10-22T12:42:06.447+05:302010-10-22T12:42:06.447+05:30మనమేదైనా చెయ్యటానికి ఉందా???మనమేదైనా చెయ్యటానికి ఉందా???Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-76324924402950397562010-10-21T21:47:26.392+05:302010-10-21T21:47:26.392+05:30good move....good move......nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-17074625524312169392010-10-21T21:29:01.263+05:302010-10-21T21:29:01.263+05:30నిజంగా అవసరమైన, బాధ్యతాయుతమైన సమస్యను టచ్ చేసారు. ...నిజంగా అవసరమైన, బాధ్యతాయుతమైన సమస్యను టచ్ చేసారు. గ్రామీణ ప్రాంతంలో వున్న మాకు ఇది నిత్యం ఎదురయ్యే సమస్యే. ముఖ్యంగా స్త్రీలు పడే బాధ వర్ణణాతీతం. చంద్రబాబు పాలనా కాలంలో మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వపరంగా సబ్సిడీ ఇచ్చి ISL programme పేర చేపట్టారు. కానీ వాటి వాడుకకు మీరన్న నీటి సమస్య, అవగాహనా లోపంతో వాటిని బాత్రూంలుగా కట్టుకున్నారు. అలాగే నిధులకైంకర్యం కామన్ గా జరిగింది. మరల ఇప్పుడు కడుతున్న ఇందిరమ్మ ఇళ్ళకు తప్పనిసరిగా కట్టమని చెప్తున్నారు. ఇలా పదే పదే చెప్పడం వలన కొంత మార్పు వచ్చింది. అయినా నీటి సమస్య వున్న చోట వ్యక్తిగత మరుగుదొడ్ల కంటే సామూహిక మరుగుదొడ్లను నిర్మించి టెక్నాలజీని ఉపయోగిస్తే బాగుంటుంది. అనేక అంటురోగాలు మాయమవుతాయి. అలాగే పల్లెల్లో ఈ సమస్యవలన స్త్రీలకే కాదు పురుషులు కూడా మూలవ్యాధి, పిస్టులా వంటి వ్యాధులకు గురవుతున్నారు. <br /><br />సమస్యను ముందుకు తెచ్చినందుకు మీకు ధన్యవాదాలు..కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-55786557007549896602010-10-21T18:40:46.800+05:302010-10-21T18:40:46.800+05:30రమేశ్ గారు చూసిన ఘటనలే నేను కూడా చూశాను. ఆ రోజు గర...రమేశ్ గారు చూసిన ఘటనలే నేను కూడా చూశాను. ఆ రోజు గరీబ్ రథ్ లో వెళ్తున్నాను. రాత్రి ట్రైన్ ఖమ్మం స్టేషన్ దాటి వెళ్తోంది. ట్రైన్ నెమ్మదిగా వెళ్తోంది. ఒక మహిళ పట్టాల దగ్గర చెంబు పట్టుకుని నిలబడింది. ట్రైన్ ప్రయాణికులు ఎక్కడ చూస్తారోనని కూరోలేదు. మగవాళ్లైతే సిగ్గు లేకుండా చెరువుల దగ్గర, కాలువ గట్ల మీద, రైలు పట్టాల పక్కన వెళ్లి అశుభ్రం చేసేస్తారు.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-38910181726647093562010-10-21T16:20:30.565+05:302010-10-21T16:20:30.565+05:30very nice....ఈ ఉద్యమానికి మనందరి సహకారం ఉండాలి. మొ...very nice....ఈ ఉద్యమానికి మనందరి సహకారం ఉండాలి. మొన్ననే మాగోదావరి బ్లాగులో మలాన్ని చేతులతో ఎత్తేవాళ్ల గురించి ఒక పోస్ట్ వేసారు. <br /><br />http://maagodavari.blogspot.com/2010/10/blog-post_17.html<br /><br />ఈ ఉద్యమం గనక విజయవంతమైతే ఆ ప్రజల బాధలు తీర్చినవాళ్లమవుతాం. వాళ్లని తోటిమానవులుగా గుర్తించినవాళ్ళమవుతాం. పరిశుభ్ర భారతదేశానికి నాంది పలుకుదాం.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-67542834159785452662010-10-21T15:15:20.599+05:302010-10-21T15:15:20.599+05:30హ్మ్మ్.. విషయం ఉన్న టపా కానీ టైటిలే మరీ పేరడీ టైట...హ్మ్మ్.. విషయం ఉన్న టపా కానీ టైటిలే మరీ పేరడీ టైటిలు లా ఉంది. :(<br /><br />ఇది వరకు TV9 లాంటి ఛానల్లలో బహిర్భూమికి వెల్లడం మీద యాడ్స్ కూడా వచ్చేవి. అందరూ మరుగుదొడ్లు మాత్రమే ఉపయోగించండంటూ. కనీసము 2012 కో 2015 కో రైల్లలో ప్రయానం చేసేవారు, పొద్దున్నే కిటికీలు తెరవాలంటే భయపడే పరిస్థితులు లేకపోతే చాలు..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-75544700305713279952010-10-21T13:58:11.070+05:302010-10-21T13:58:11.070+05:30అతి ముఖ్యమైన సామాజిక సమస్యని స్పృశించారు. ఆఖరి పేర...అతి ముఖ్యమైన సామాజిక సమస్యని స్పృశించారు. ఆఖరి పేరాలో పేర్కొన్న విధంగా భారత్ అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాను.Surya Mahavratahttps://www.blogger.com/profile/05650141877418686548noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-50606181607348238872010-10-21T11:11:29.253+05:302010-10-21T11:11:29.253+05:30టాయ్ లెట్ అనె మాట చిన్నది కాని ఆది కలిపించె ఇబ్బంద...టాయ్ లెట్ అనె మాట చిన్నది కాని ఆది కలిపించె ఇబ్బందులు గ్రామీణవాతావరణం లొ పెరిగిన వారికి మాత్రమె ఆవగాహన వుంటున్నది.15 రొజుల క్రితం బెంగళూర్ వెళ్ళుతూ నంద్యాల దాటిన తరువాత ఒక గ్రామం లొ కొందరు మహిళలు ఒక కొండ చాలు లొ ఇబ్బంది పడుతు తమ దైహిక కార్యక్రమం ముగించు కునెందు కు పడ్డ ఆవస్థ భగవాన్ చెప్పరానిది .ఆలాగె గత శుక్రవారం తుని రైలు స్టేషన్ నుంచి నరసిపట్నం వెళ్ళుటకు 2వ మార్గం ద్వార వస్తుంటె ఒక గ్రామిణ మహిళ టాయ్ లెట్ లెక అనెక మంది ఆ దారి లొ వస్తున్నా నొప్పి భరించలెక నుంచొని మూత్రం పొస్తున్న ద్రుస్యాలు చాల కలవరం కలిగిస్తాయి . ఇలా టివన్ని లెని రొజులు ఇంకా త్వరగా కొరుకుంట్టున్నాను.Alapati Ramesh Babuhttps://www.blogger.com/profile/10902788241134698143noreply@blogger.com