Sunday, October 24, 2010

క్రైస్తవ మతోన్మాదం

మతపిచ్చి మనిషిని పతనం చేసే మౌఢ్యం.మనదేశంలో ఈ పిచ్చి హద్దూపద్దూ లేకుండా పెరిగిపోతున్న మాట నిజం.రాజకీయనాయకుల. ధనవంతుల అండ దీనివెనుకాల ఉంది.రగులుతున్న సమస్యల్లో ఈ చాదస్తం కూడా
ఒకటి.దేశభవిష్యత్తుకు,సమాజప్రగతికి చాలా ప్రమాదకరంగా పరిణమిస్తున్న తక్షణ సమస్య మతం.


ఏమతమైనా...మౌడ్యం మాత్రం అదే...





2 comments:

వడ్రంగిపిట్ట said...

మతం మానవజాతిని యుగాల వెనక్కు నెడుతోంది..

Naganna said...

మతం మార్గదర్శి జీవన శైలి ని ఇస్తుంది.మౌడ్యం సరైంది కాదు.