Monday, July 21, 2008

నా బ్లాగుకు వారం రోజులు శెలవు


మిత్రులారా,

ఒక అఫిషియల్ పనిమీద నేను వారం రోజులపాటూ బెంగుళూరు నగరానికి వెళ్తున్నాను.
United Nation Development Programme (UNDP) వారు ఏర్పాటుచేసిన India Water Forum, Annual meet కోసం ఈ వారాన్ని వెచ్చించాల్సిన అవసరం ఏర్పడింది.
భారతదేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న నీటి సమస్య గురించి ఈ సమావేశంలో చర్చిస్తారు.
27 వతేదీ మళ్ళీ బ్లాగులోకంలో ప్రత్యక్షమై బెంగుళూరు విశేషాలతోపాటూ, ఈ అశంపై మరిన్ని విషయాలు పంచుకుంటాను.

ఇట్లు
కత్తి మహేష్ కుమార్



*****

7 comments:

arunakiranalu said...

happy journey

aruna

జింతాకు said...

హమ్మయ్య...ఇంక చిన్న బ్లాగర్ల టపాలుకు కూడలిలో స్థలం దొరుకుతుందన్న మాట... ;)

వేణూశ్రీకాంత్ said...

Have a pleasant and successful trip Mahesh.

rākeśvara said...

మామూలుగా ముడు నెలల పాటు బ్లాగనప్పుడు ఇలాంటి టపాలు వేస్తారు. కానీ మీ వీరాభిమానులు మీరు ఒక వారం టపా వేయకపోయినా ఆగలేరేమో పాపం ;-)
రండి మనం తీఱికగా మాట్లాడుకుందాం.

Anonymous said...

మహేష్ గారు,
మిమ్మల్ని వదిలి పెట్టేది లేదు. వచ్చిన తరువాత మా టపాలన్నీ చదివి వ్యాఖ్యలు రాయాల్సిందే. అసలు మూషికవరం రాసిన వెంటనే మీ వ్యాఖ్య కోసమే చూసా.

Anonymous said...

ఇప్పుడే ఎక్కడో బ్లాగు చదువుతావుంటే, మీరు రాసిన కామెంట్లో కనబడిన లింక్ కి వెళ్ళి 'త్వమేవాహం' చదివా.

మంచిది రిఫర్ చేసినందుకు, మీకు థాంక్స్ చెపుదామనిపించింది. ఇప్పటికీ కొంచెం మంచి భావుకత్వం కనబడితే, అంతా మరచిపోయి అతుక్కుపోయే బలహీనత పోలేదు.

Thanks again. It's kind of getting bland here in your absence. Come back soon.
http://swathikumari.wordpress.com

Anonymous said...

Oops. copy & paste problem. I meant thanks for referring http://swathikumari.wordpress.com ani.